ఏరియా హాస్పిటల్ లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు

Rambabu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు&period; ఈ వేడుకలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; ముఖ్యమంత్రి 51 సంవత్సరాలను పురస్కరించుకొని 51 కేజీల కేకును కట్ చేసారు&period; అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి&comma; రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసారు&period; ఈ వేడుకకీ పలువురు వైఎస్ ఆర్సిపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..