కుప్పం లో దారుణం..

murder

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీలో దారుణం… వామనమూర్తి &lpar;42&rpar; అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా చంపేశారు&period; యామగానిపల్లి సమీపంలోని పెద్దవంక సమీపంలో ఘటన చోటుచేసుకుంది&period; క్వారీలో టిప్పర్ లోడింగ్ విషయంలో తలెత్తిన తగాదా అని సమాచారం&period; గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్