తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు&period; కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు&period; బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని&comma; తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక&comma; ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు&period;తెలంగాణాలో కాంగ్రెస్ దూసుకెళ్తుంటే&comma; ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు&period; మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా&comma; కోట్లాది రూపాయలు కుమ్మరించినా&comma; తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు&period; కాంగ్రెస్ వస్తుంది&excl; తెలంగాణ గెలుస్తుంది&excl; అని ట్వీట్ ముగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

ప్లాస్టిక్‌పై నిజామాబాద్ పల్లెల సమరశంఖం..

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం..