దుకాణాలలో దుండగులు..

thief

Advertisements

&NewLine;<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు&period; రెండు దుకాణాలలో సుమారు నాలుగు వేల రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు&period; దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.