నరసాపురంలో టీడీపీలో వర్గ పోరు

Kovvali Yathiraju Rammohan Naidu

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరియు కొందరు వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ మాకే కేటాయించిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఇదే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా పార్టీ బాధ్యతలు నేను చేపట్లేనని పార్టీ నడి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని వెంటనే అధిష్టానం కొత్త వ్యక్తులకు ఇన్చార్జ్ పదవిని ఇచ్చి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కట్ట పెట్టారని అయితే ఇప్పుడు పార్టీ బలోపేతం అయి ప్రభుత్వం చేపట్టే దిశలో ఉండడంతో పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇన్చార్జి ప్రమేయం లేకుండా సొంత కార్యక్రమాలు చేస్తున్నారని కార్యకర్తలు ఎవరు నమ్మొద్దని కచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తగిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు&period; ఏది ఏమైనా కష్టపడే వారిని అధిష్టానం గుర్తిస్తుందని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీట్ అంటూ కేటాయిస్తే అది ఇన్చార్జ్ అయిన పొత్తూరి రామరాజు లేదా సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే సీటు వస్తుందని కార్యకర్తలు ఎవరు అపోహ పడొద్దని కొన్ని మీడియాలో వచ్చిన వార్తలని నమ్మవద్దని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..