Andhra Pradesh

రాష్ట్రస్థాయిలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం.

<p>రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో నంద్యాల జిల్లా&comma; ఆత్మకూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని షేక్ అనీషా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period; అమరావతి వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా à°ˆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని…

Read more

జడ్జి ఎదుట సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు.

<p>జడ్జి ఎదుట సస్పెండైన సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తన ప్రాణాలకు ముప్పు ఉందని&period;&period; కేసు ఒప్పుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు&period; సాయికృష్ణ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు న్యాయమూర్తి ముందే సంచలన విమర్శలు చేశారు&period; ఏపీలో తీవ్ర…

Read more

వాక్‌ స్వాతంత్ర్యంపై వీడియో విడుదల చేసిన పవన్ కల్యాణ్.

<p>వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమితమైన హక్కు కాదు&&num;8230&semi; దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు&period; వాక్ స్వాతంత్ర్యం&period;&period; సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆయన à°“ వీడియో విడుదల చేశారు&period; à°’à°•à°°à°¿ హక్కులను మరొకరు ఉల్లంఘించే…

Read more

తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన.

<p>గ్రీన్‌ ఎనర్జీలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒకడుగు ముందుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు&period; తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్‌ గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌-2&period;0 నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు&period; ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని…

Read more

నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు.

<p>పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు&period; నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు&period; ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని&period;&period; 62&period;20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు&period; పెన్షన్ల కోసం ఏటా…

Read more

ఏపీ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి.

<p>ఏఐ&comma; డేటా సైన్స్‌ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరారు&period; ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు&period; అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసి ప్రసంగించారు&period; ఎన్నో కలలతో…

Read more

పంజా విసురుతున్న మలేరియా.

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో మలేరియా పంజా విసురుతోంది&period; ఇప్పటికే అనేక గ్రామాల్లో చిన్నా&comma; పెద్ద అనే తేడా లేకుండా జ్వరాలతో మంచం పట్టారు&period; మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు&period; ప్రభుత్వాసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది&period; అల్లూరు జిల్లా అనంతగిరి&comma;కోట ప్రాంతాల్లో మలేరియా…

Read more

విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం.

<p>ఆంధ్రప్రదేశ్‌లో విద్య&comma; నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్య&comma; ఐటీ&comma; ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు&period; విద్యార్థులను కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా&&num;8230&semi; భవిష్యత్ నాయకులుగా&comma; ఆవిష్కర్తలుగా&comma; సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ…

Read more

గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.

<p>రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా&period;&period; ఖనిజ సంపదను సమర్థవంతంగా వాడుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు&period; అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో గనుల శాఖ…

Read more

వైసీపీ విమర్శలకు చర్చతోనే సమాధానం ఇస్తామన్న ఎమ్మెల్యే నానాజీ.

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన నరసాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు&period; ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేసిన ఆయన&comma; వ్యక్తిగత విమర్శలకు…

Read more