Karnool

నంద్యాలలో పర్యటించనున్న సీఎం..

<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు&period; నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దగ్గర నిర్మిస్తున్న సొరంగం పనులు పూర్తి కావడంతో à°ˆ టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి à°ˆ నెల 30à°µ తేదీన…

Read more

గోశాల గో ఉత్పత్తి కేంద్రంలో పాము కలకలం..

<p>శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది&period; సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు&period; గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది&comma; అధికారుల…

Read more

వాహన తనిఖీ – బస్ సీజ్

<p>నంద్యాల జిల్లా డోన్ మండలంలో సాధారణ వాహన తనికీల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్ ఆంధ్ర ప్రదేశ్ కు కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండటంతో గుర్తించి వాహనానికి 404500&sol;- జరిమానా విధించి…

Read more

కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ à°— ప్రారంభించారు&period;à°ˆ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి&comma; జిల్లా కలెక్టర్…

Read more

నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికీ….

<p>నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ…

Read more

శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్..

<p>శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది మద్యాహ్నం నుంచి కొన్ని గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి&period; శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు దోర్నాలకు వెళ్లె ఘాట్ రోడ్డులోని నాలుగు కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ జామ్ జరిగి భక్తులు…

Read more

30న టన్నెల్ ను ప్రారంభించనున్న సీఎం

<p>ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు&period; ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్&comma; గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల…

Read more

కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే..!

<p>కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్&comma; ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు&period; నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు&period; కాంగ్రెస్‌కు…

Read more

లింగాల గట్టు లో బైక్స్ దగ్ధం..

<p>శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పంటించిన ఘటన వెలుగుచూసింది&period; à°ˆ మంటల్లో<br &sol;>మత్స్యకారుల చెందిన రెండు బైకులు పూర్తిగా దగ్ధమైనవి దీనితో లింగలగట్టు మత్స్యకారులు బైకులు దగ్ధంపై సుండిపెంట పోలీసులకు పిర్యాదు చేశారు&period;…

Read more

మహానంది క్షేత్రంలో కార్తీక శోభ..

<p>కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మహానంది క్షేత్రంలో భక్తులు పోటెత్తడంతో క్షేత్రం సందడిగా మారింది&period; కార్తీక మాస పూజల కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు&period; కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు&period; భక్తులు కామేశ్వరి సహిత మహానందిశ్వరుని దర్శించుకుని మొక్కులు…

Read more