మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ …
Andhra Pradesh
-
-
తెలుగు రాష్ట్రాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాల్లో పారిశుద్ధ్యలోపం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న విషజ్వరాలు. దోమల తీవ్రత పెరుగుతోంది. …
-
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఏకధాటిగా వర్షం …
-
అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. కోర్రాయి పంచాయితీ జాముగూడ గిరిజన పాఠశాలలో దాదాపు 79 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కాగా కలుషిత ఆహారం వలన అందులో …
-
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. దీంతో అర్ధరాత్రి ఆందోళనకు దిగారు విద్యార్థులు. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు.ఈ కెమెరా …
-
శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందే విధంగా చర్యలు చేపట్టింది టీటీడీ. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు …
-
శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిత్యం 500 …
-
శ్రీశైలం ప్రాజెక్టులో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. శ్రీశైలం జలాశయం వద్ద 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ కు ఎగువ ప్రాంతాల …
-
స్వల్పంగా భూమి కంపించిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాతంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3.45కు ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి. సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా షాక్ …
-
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు. గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రతంగా ఉండటం వల్లే ఫుడ్ …