ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ …
Andhra Pradesh
-
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ …
-
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు. తాళాలు ఎవరో వేయలేదు.. స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు. కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది గడి పెట్టుకున్నారు. పది లక్షల మంది …
-
మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. …
-
విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. హాస్టల్ నుండి తప్పించుకొని నలుగురు విద్యార్థులు పరారయ్యారు. ఈ ఘటనమహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెయింట్ అన్స్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న కిరణ్ …
-
మధ్యాహ్నభోజన పథకంలో నాణ్యతను పెంచామన్నారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి. తాడిపత్రి పట్టణంలోని జయనగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్, జూటూరు కాలనిలోని అంగన్వాడీ సెంటర్, చుక్కలూరులోని అంగన్వాడీ సెంటర్, జెడ్పీ హై స్కూల్ తదితర చోట్ల …
-
కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం …
-
రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ ను …
-
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు తుది గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్లు వెలగపూడిలోని సచివాలయంలో నామినేషన్ దాఖలు …
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ …