విశాఖ కేర్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగు చూసింది.తలకు గాయంతో స్కానింగ్ కోసం కేర్ ఆస్పత్రికి ఓ వచ్చిన మహిళ అడ్మిట్ కాగా..ఆమెకు స్కానింగ్ …
Andhra Pradesh
-
-
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో టిడిపి,జనసేన నేతలపై ఆయన పోస్ట్ లు పెట్టడంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. దీనిపై …
-
వైసీపీ నేతలకు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాకినాడ సెజ్ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు, జగన్ వైయస్ వివేకా హత్య కేసులో కూడా సిబిఐ …
-
రాంగోపాల్వర్మ బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సోషల్మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు …
-
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు …
-
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి …
-
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని …
-
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి …
-
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రను కాపాడడానికి టీటీడీ అధికారులు రోజు రోజుకి ఆంక్షలు విదిస్తూనే ఉంది . కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియా పిచ్చితో తిరుమల పవిత్రతకు ఆటకం కలిగిస్తున్నారు. తిరుమల ఆలయం ముందు వివాదాస్పద వ్యాఖ్యలు, …
-
సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకే వీపీఆర్ ఫౌండేషన్ ను స్థాపించామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని 107 మంది నడవలేని దివ్యాంగులకు ఎమ్మెల్యే.. ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణి …