తెదేపా, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నరసన్నపేట నియోజకవర్గానికి తనను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నరసన్నపేట (Narasannapeta) ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి (Baggu ramanamurthy) అన్నారు. కార్యకర్తల యొక్క …
Srikakulam
-
- SrikakulamAndhra PradeshLatest NewsMain NewsPolitical
వందే భారత్ రైలు లో ప్రయాణించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు..
విశాఖ -భువనేశ్వర్ వందే భారత్ రైలు (visakha-bhuvaneswar vandhe bharath)ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలవడంతో పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రైల్ లో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం (Ichchapuram) వరకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ …
-
శ్రీకాకుళం జిల్లా పలాస లో భూ దందా(Palasa land scam). రైతులు భూములు ఆక్రమణ చేస్తున్న గ్రామ సర్పంచ్ ప్రతినిధి షణ్ముఖ. సరియపల్లి గ్రామంలో రైతుల భూములతో పాటు చెరువులను కప్పేస్తున్న అధికార పార్టీ నేత షణ్ముఖ. చోద్యం …
-
రాష్ట్రంలో సురక్షిత తాగునీరు లభించక ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొని ఉన్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం …
-
YCP Party : వైసీపీ తన జోరును చూపిస్తోంది. వైసీపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గంలోని కంచిలి మండలంలో ఎన్ఎం పురం గ్రామం టిడిపికి చెందిన 70 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శుక్రవారం నాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో …
-
శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెదేపా జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ఆర్టీసీ బస్సులు పెట్టి మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి తెచ్చిన …
-
శ్రీకాకుళం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన: శ్రీకాకుళం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. 80 అడుగుల రోడ్డులో ‘రా.. కదలిరా’ పేరిట నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత పాల్గొననున్నారు. టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. …
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు. నేడు శంఖారావం యాత్రకు మూడో రోజు కాగా, పాలకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇటీవల విడుదలైన …
-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డమా బుస్సు ఎమ్మెల్యే అంటూ …
-
శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస శంఖారావం సభ లో నారా లోకేష్ స్పీకర్ సీతారాం పై ఆసక్తికర వ్యాఖ్యలు(Lokesh comments) చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. Follow us on : …