Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh పలాస లో భూ దందా…

పలాస లో భూ దందా…

by Prakash
palasa land scam

శ్రీకాకుళం జిల్లా పలాస లో భూ దందా(Palasa land scam). రైతులు భూములు ఆక్రమణ చేస్తున్న గ్రామ సర్పంచ్ ప్రతినిధి షణ్ముఖ. సరియపల్లి గ్రామంలో రైతుల భూములతో పాటు చెరువులను కప్పేస్తున్న అధికార పార్టీ నేత షణ్ముఖ. చోద్యం చూస్తున్న అధికారులు లబోదిబోమంటున్న రైతులు. రైతులకు కబ్జాదారులకి మధ్య తీవ్రవాగ్వాదం. తమకు న్యాయం చేయాలంటూ రైతులు స్పందించని అధికారులు. పలాస మండలం సరియపల్లి గ్రామంలో ఘటన.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి …
ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు …
అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం
మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

020343
Total views : 92740

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.