పండగ పూట పస్తులు ఉంచొద్దంటున్న అంగన్వాడీలు..

anganwadi

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; రాజాం లో అంగన్వాడీ లు కదం తొక్కారు&period; ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని ముట్టడించారు&period; తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు&period; ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పండగ పూట తమను పస్తులు ఉంచకుండా న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు&period; తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి తమకు 11&comma;500 జీతం ఇస్తే ఏ విధంగా బతికేది అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.