తెలంగాణ రైతులకు విజ్ఞప్తి..!

Telangana farmers

Advertisements

&NewLine;<p>కర్ణాటక రైతులు మాదిరిగా తెలంగాణ రైతులకు కూడా మోసపోద్దని ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు&period; ఈ ధర్నాకు కర్ణాటక నుండి రైతులు భారీగా తరలి వచ్చారు&period; ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలు ఇచ్చిందని ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు&period; తెలంగాణ రైతులు చాలా తెలివైన వారని కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నాటక రైతులు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.