మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..

Auto driver

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజాభవన్ వద్ద వారంలో రెండు సార్లు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు&period; ప్రతి మంగళ&comma; శుక్రవారాలలో ప్రజాభవన్ వద్ద వేలాదిమంది దరఖాస్తులు సమర్పిస్తున్నారు&period; దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల దాహార్తిని తీర్చడం కోసం ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు&period; అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు&period; ఇక్కడే కాకుండా సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందిస్తున్నానని ఆటో డ్రైవర్ సయ్యద్ జమీల్ తెలిపారు&period; దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని&comma; కులమత భేదాలను చూపవద్దని జమీల్ తెలిపారు&period; కష్టాలలో ఉన్నవారికి మనకు చేతనైనంత సాయమందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..