మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..

Auto driver

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజాభవన్ వద్ద వారంలో రెండు సార్లు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు&period; ప్రతి మంగళ&comma; శుక్రవారాలలో ప్రజాభవన్ వద్ద వేలాదిమంది దరఖాస్తులు సమర్పిస్తున్నారు&period; దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల దాహార్తిని తీర్చడం కోసం ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు&period; అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు&period; ఇక్కడే కాకుండా సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందిస్తున్నానని ఆటో డ్రైవర్ సయ్యద్ జమీల్ తెలిపారు&period; దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని&comma; కులమత భేదాలను చూపవద్దని జమీల్ తెలిపారు&period; కష్టాలలో ఉన్నవారికి మనకు చేతనైనంత సాయమందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?

ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.