ఈవీ బస్సులు, ప్రజా రవాణాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు రహదారులు&comma; భవనాలు&comma; రవాణాశాఖపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు&comma; అధికారులతో సీఎం చర్చించారు&period; ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ&comma; పాత్ హోల్ ఫ్రీ రహదారులు&comma; ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు&period; రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు&period; వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు&period; మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు&period; అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.