307
నెల్లూరు(Nellore) వైసీపీ రాజకీయాల్లో ఇప్పటివరకు కొనసాగిన ఉత్కంఠతకు తేర పడింది. నెల్లూరులో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటివరకు తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెనుదిరిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. ఇక వేమిరెడ్డి ఏ పార్టీలో చేరతారు అన్న అంశంపై సస్పెన్స్ నెలకొంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 78852