విజయవాడ దుర్గ గుడికి చేరుకున్న సీఎం జగన్

jagan at durga temple

Advertisements

&NewLine;<p>విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్&period; పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు&comma;ఆలయ అధికారులు&comma;ప్రజాప్రతినిధులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్&period; 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>70 కోట్ల ప్రభుత్వ నిధులు&comma;131 కోట్ల ఆలయ నిధులు&comma;5 కోట్ల దాతల నిధులు&comma;33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు&period; ప్రసాదం పోటు&comma;అన్నప్రసాద భవనం&comma;ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్&comma;కేశఖండన శాల నిర్మాణాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.