కౌన్సిల్ రసాభాస…

Municipal meeting

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ సమావేశం రసాభాస గా సాగింది&period; ముందుగా మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మున్సిపల్ నిధులపై టిడిపి కౌన్సిలర్ దయసాగర్&comma; వైసిపి కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ మధ్య మాటల యుద్ధం సాగింది&period; టీడీపీ కౌన్సిలర్ దయసాగర్ మాట్లాడుతూ మున్సిపల్ నిధుల్లో నాలుగు కోట్లు నిధులు ఉండగ వాటిని ఇష్టానుసారంగా వాడడంతో ప్రస్తుతం నిధులు లేకపోగా మున్సిపల్ స్టేషనరీ&comma; వాటర్ క్యాన్లు కొనే పరిస్థితిలో కూడా మున్సిపాలిటీ లేకపోవడం దారుణం అన్నారు&period; ఆ నిధులన్ని ఎక్కడికి వెళ్లాయి అంటూ మున్సిపల్ కమిషనర్ ను అడగగా దానికి వైస్ చైర్మన్ నజీరామత్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాదోపవాదాలను సాగాయి దీంతో మున్సిపల్ చైర్మన్ రఘు బెల్ కొట్టి సమావేశాన్ని ముగించారు&period; దింతో కౌన్సిల్ సమావేశంలో ప్రతిసారి టిడిపి కౌన్సిలర్లు మాట్లాడాలని అనుకున్న వైసిపి కౌన్సిలర్లు అడ్డుపడుతున్నారని&comma; వారి వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ సమావేశంలోనే నేలపై బైఠాయించి అజెండా కాపీలను చింపుతూ టీడీపీ కౌన్సిలర్ లు నిరసన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..