పోలింగ్ వేళ మావోయిస్టుల హల్ చల్..!

During the polling, the Maoists rioted

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు&period; భద్రాద్రి కొత్తగూడెంకు 25 మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది&period; పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లికి చెందిన వ్యాపారులుగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..