ఘోర రోడ్డు ప్రమాదం..

Bike-lorry accident

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… ములుగు జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ సమీపంలో లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీ కొంది&period; ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పోరిక విశ్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు&period; ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..