జగనన్న తోడు నిధులు విడుదల

CM YS Jaganmohan Reddy

Advertisements

&NewLine;<p>జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులు&comma; చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విడుదల చేశారు&period; తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు&period; మొత్తం 16&comma;73&comma;576 మంది లబ్ధిదారు­à°²à±à°²à±‹ ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద 5&period;81 లక్షల మంది లబ్ధిదారు­à°²à°•ు రూ&period;13&period;64 కోట్లు చెల్లించనున్నారు&period; ఈ రెండూ కలిపి మొత్తం రూ&period;431&period;58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..