తెలంగాణ రైతులకు శుభవార్త

Good news for Telangana farmers

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎనికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రైతుబంధు పంపిణికి ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది&period; అందుకు ఈసీ సానుకూలంగా స్పందించి తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది ఎన్నికల కమిషన్&period; రాష్ట్రంలో రైతుబంధు సాయానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరింది&period; దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు&period; దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది&period; ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..