Govt హాస్పటల్ లో ఘోరం

died

Advertisements

&NewLine;<p>ఇబ్రహీంపట్నం govt హాస్పటల్ కి చికిత్స కోసం వేచి గంటల తరాపడ్డి వేచి చూసిన పలించని ప్రాణం &period;&period; చనిపోయిన వ్యక్తి యాట నరేష్ ఇబ్రహీంపట్నం నివాసి … ఉదయం 10 గంటలకు govt హాస్పిటల్ కి వెళ్లి చూసిన డాక్టర్లు లేక చూసే దిక్కు లేక &period;&period; డ్యూటి లో ఉన్న నర్సు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కూర్చున్న 10 నిమిషాలకే చనిపోయాడు &period;&period;పట్టించుకోని నర్సులు …&period;ఇది ఇబ్రహీంపట్నం govt హాస్పిటల్ దుస్థితి …ఈ మారాని అధికారుల తీరు …&period;ఇబ్రహీంపట్నం mla గారు మంచి రెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ చైర్మన్ … ఐన కూడా మారని పరిస్థితులు…&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.