టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన కేశినేని నాని…

Nujiveedu Sub Jail

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో ఉన్న పలుకు టిడిపి కార్యకర్తలను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పరామర్శించారు&period; ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన గొడవలో ఎస్సై సతీష్ కు గాయం అవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా మొత్తం పదిమందిని జడ్జి రిమాండ్ కు తరలించారు&period; విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని నేడు నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించడానికి వచ్చి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత అనుచరులు ముగ్గురు జైల్లో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చాను త్వరలోనే వారికి బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్