విద్యుత్ శాఖ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Minister Jagdish Reddy

Advertisements

&NewLine;<p>దేశంలో 24గంటల విద్యుత్ ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు&period; ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో గుర్తు చేశారు&period; శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు&period; తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు&period; 2014 జూన్ 2నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు 44వేల 438కోట్లు ఉంటే అప్పు 22వేల 423కోట్లు ఉండేదని జగదీశ్ రెడ్డి తెలిపారు&period; ఇప్పుడు ఆ అప్పులు 81వేల 16కోట్లు అవ్వగా ఆస్తుల విలువ 1లక్ష 37వేల 570కోట్ల రూపాయలకు పెంచామన్నారు&period; తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని ఆస్తులు పెంచామని వివరించారు&period; ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు&period; అంతే కాకుండా ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్ లో జరిగిందని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..