న్యాయవాదుల నిరసన ర్యాలీ…..

Lawyers protest rally

Advertisements

&NewLine;<p>బద్వేల్ పట్టణంలో ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్టును ఉపసంహరించు కోవాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు&period; ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి ఎన్ ప్రసాద్&comma; సీనియర్ న్యాయవాది దేవి రెడ్డి బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ…&period; ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సంబంధించిన విధులను తగ్గిస్తూ న్యాయవ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోందని&comma; న్యాయస్థానాలు చేయాల్సిన అధికారాలను రెవిన్యూ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమని తెలిపారు&period; భూ సమస్యలు&comma; సెక్షన్ 8 ప్రకారం న్యాయస్థానాల పరిధిలో లేకుండా&comma; సిపిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా&comma; భూ సమస్యలు పరిష్కారం కావని అన్నారు&period; ఏపీ టైటిలింగ్ 2022 యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని&comma; కావున ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్&comma; రాజేశ్వరరావు&comma; ఈసీ ఓబుల్ రెడ్డి&comma; డివిఎస్సార్ కృష్ణ&comma; రమణ రెడ్డి&comma; తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్