తాడిపత్రిలో పాంప్లెట్లు కలకలం…

jc vs peddireddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ&comma; వర్సెస్ పెద్దారెడ్డి నాయకుల మద్య మరోసారి పాంప్లెట్లు కలకలంచోటుచేసుకుంది &comma; దోచుకునే వారు వద్దు అభివృద్ధి చేసే వారే ముద్దు అంటూ పట్టణంలో పాంప్లెట్ ప్రచురణ చేశారు&comma; వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల ముందు భూములు 53 ఎకరాలు ఉండగా&comma; పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు 120 ఎకరాలు పైగా భూములు ఎలా వచ్చాయి&quest; అని ఆయన ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..