మదర్సా, మసీదు కూల్చివేతతో హింస.. నలుగురి మృతి

Madrasa and mosque demolition violence

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా&comma; దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు కారణమైంది&period; ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 250 మంది వరకు గాయపడ్డారు&period; హింస మరింతగా విస్తరించకుండా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేసి నగరంలో కర్ఫ్యూ విధించారు&period; ఇంటర్నెట్‌ను పూర్తిగా నిషేధించారు&period; స్కూళ్లు మూతపడ్డాయి&period; కోర్టు ఆదేశాలతో గురువారం పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న ప్రభుత్వాధికారులుమదర్సా&comma; మసీదు అక్రమంగా నడుస్తున్నట్టు ప్రకటించి కూల్చివేశారు&period; అడ్డుకునేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు&period; అది చివరికి ఘర్షణకు&comma; ఆపై హింసకు దారితీసింది&period; వికృతమూకలు అధికారులపై రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టించారు&period; అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు&period; ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ బయట వాహనాలకు నిప్పు పెట్టడంతో హింస వికృతరూపం దాల్చింది&period; 20 ద్విచక్ర వాహనాలు&comma; సెక్యూరిటీ బస్‌కు అల్లరిమూక నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.