వివాహిత ఆత్మహత్య..

suicide

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది&period; మృతురాలు సంతోషి లక్ష్మి &lpar;40&rpar; నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది&period; ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలని స్థానికులు చెబుతున్నారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త