మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

municipal workers

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం&period; నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు&period; గత నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు&period; ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం&period; ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.