మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

municipal workers

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం&period; నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు&period; గత నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు&period; ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం&period; ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..