తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇవ్వాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు జడ్ …
Political
-
-
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ పాల్గొన్నారు. ఫోర్త్ సిటీగా …
-
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు …
-
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, 24 వ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా, …
-
తెలంగాణలోని రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. నేడుతెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది. లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, …
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని కేసీఆర్ కు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. …
-
తాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో …
-
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని …
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుయనున్నాయి. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రాత్రి …