Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra PradeshKurnool ప్రారంభమైన రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర..

ప్రారంభమైన రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర..

by Rama
Jagan

ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం (Memantha Siddham) యాత్ర ప్రారంభమైంది. యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్‌ (CM Jagan) ముఖాముఖి సమావేశమయ్యారు. యర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారని జగన్ తెలిపారు. ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామన్నారు. ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మూడు కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరినట్లు తెలిపారు. వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇదని.. 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదని జగన్ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయని.. మొట్టమొదటి సారిగా స్కూల్స్‌ కు మహర్ధశ కల్పించామని జగన్ తెలిపారు.

ఇది చదవండి: ఏపీలో డ్రగ్స్‌ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్‌


పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన …
బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర …
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …

Follow us on :  Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014834
Total views : 81115

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.