Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

by Prakash
Bhupalpally

భూపాలపల్లి(Bhupalpally) జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు..

భూపాలపల్లి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు. రేగొండ మండలం చెంచుపల్లి(Chenchupalli) లో ఘటన. సాగునీరు అందక పంట ఎండిపోతుందని ఆవేదన కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశానన్న రైతు వెన్నెల శ్యామ్. కాంగ్రెస్ కు ఓటు వేయమని నేనే తిరిగిన. నేను కూడా కాంగ్రెస్ కే వేశానని తన చెప్పుతో తానే కొట్టుకున్న రైతు మార్పు అంటే ఇదేనా… మార్పు కాదు.. మొత్తం ముంచే పాలన రైతు శ్యామ్ సాగునీరు అందించలేమని ముందే చెప్తే పంట వేసేవాన్ని కాదన్న శ్యామ్ ప్రతిఏటా DBM-38 కెనాల్ కాలువ పక్కనే మూడు ఎకరాల వరి పంట సాగు చేస్తాను… వరి పొట్ట దశలో ఉండగా నీరు లేకపోవటంతో ఎండిపోయిందని వాపోయిన శ్యామ్, సాగునీరు పై సర్కార్ దృష్టి పెట్టాలని వేడుకుంటున్న రైతులు.

Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర …
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ …
ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల …

 CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014673
Total views : 80764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.