Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

by Prakash
Bhupalpally

భూపాలపల్లి(Bhupalpally) జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు..

భూపాలపల్లి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు. రేగొండ మండలం చెంచుపల్లి(Chenchupalli) లో ఘటన. సాగునీరు అందక పంట ఎండిపోతుందని ఆవేదన కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశానన్న రైతు వెన్నెల శ్యామ్. కాంగ్రెస్ కు ఓటు వేయమని నేనే తిరిగిన. నేను కూడా కాంగ్రెస్ కే వేశానని తన చెప్పుతో తానే కొట్టుకున్న రైతు మార్పు అంటే ఇదేనా… మార్పు కాదు.. మొత్తం ముంచే పాలన రైతు శ్యామ్ సాగునీరు అందించలేమని ముందే చెప్తే పంట వేసేవాన్ని కాదన్న శ్యామ్ ప్రతిఏటా DBM-38 కెనాల్ కాలువ పక్కనే మూడు ఎకరాల వరి పంట సాగు చేస్తాను… వరి పొట్ట దశలో ఉండగా నీరు లేకపోవటంతో ఎండిపోయిందని వాపోయిన శ్యామ్, సాగునీరు పై సర్కార్ దృష్టి పెట్టాలని వేడుకుంటున్న రైతులు.

Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు …
నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు …
రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీల …

 CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: