Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Political ఏపీలో డ్రగ్స్‌ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్‌

ఏపీలో డ్రగ్స్‌ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్‌

by Rama
Jagan-Purandeswari

ఏపీలోని విశాఖపట్నానికి బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రగ్స్‌ వెనుక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) కుటుంబ సభ్యులే ఉన్నారని సీఎం వైఎస్‌ జగన్‌ (Jagan) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో పట్టుకున్న డ్రగ్స్‌ వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలు వెంటబడినా కూడా నా వెంట ప్రజలున్నారని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, ఇంటింట సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం 2.70 లక్షల కోట్ల రూపాయాలను నేరుగా అందజేశామని పేర్కొన్నారు. ప్రజల ఏజెండానే లక్ష్యంగా వైసీపీ ఏ జెండాలతో కలవడం లేదని వెల్లడించారు.

ఇది చదవండి: ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039244
Total views : 194945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: