Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

by Rama
Devika

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) పట్టణంలోని కృషి డిఫెన్స్ కాలనీలోని నివాసముంటున్న పటాన్‌చెరు ఇరిగేషన్ ఏఈ (Patancheru Irrigation AE) దిలీప్ భార్య దేవిక(36) మృతి చెందారు. సంగారెడ్డి ఇరిగేషన్ ఏఈ దేవిక బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవిక మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి సుదర్శన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిచదవండి: లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039343
Total views : 196425

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: