Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home National లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

by Rama
Aravind Kejriwal

ఢిల్లీ మద్యం కేసులో (Liquor Case) వాస్తవాలను ఈరోజు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) బయటపెడతారని ఆయన భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని, ఆ సొమ్ము ఎక్కడ దాచిపెట్టారో కోర్టు ముందు ఉంచుతారని పేర్కొన్నారు. కస్టడీలో ఉన్నా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, దీన్ని కూడా కేంద్రం జీర్ణించుకోలేకపోతుందని సునీత మండిపడ్డారు. అక్రమ కేసులో నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని…. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. కేజ్రీవాల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని… కస్టడీలోనూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని జలవనరుల మంత్రి ఆతిషికి నోట్ పంపారని… దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోందని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది చదవండి: నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..


భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ …
ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ …
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్‌ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

020059
Total views : 92168

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.