Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

ఏఈ భార్య ఇంట్లో కుప్పకూలి మృతి..

by Rama
Devika

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) పట్టణంలోని కృషి డిఫెన్స్ కాలనీలోని నివాసముంటున్న పటాన్‌చెరు ఇరిగేషన్ ఏఈ (Patancheru Irrigation AE) దిలీప్ భార్య దేవిక(36) మృతి చెందారు. సంగారెడ్డి ఇరిగేషన్ ఏఈ దేవిక బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవిక మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి సుదర్శన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిచదవండి: లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..


ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.
ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు …
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.
పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక …
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.


Advertisements

You may also like

Our Visitor

020058
Total views : 92161

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.