Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.

మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా.

by CVR NEWS
మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు ATTUC ధర్నా

మంచిర్యాల జిల్లా, మందమర్రి సింగరేణి జియం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో కార్మికులు భారీ ధర్నానిర్వహించారు . 350 మంది పెండింగ్ డిపెండెంట్‌లకు ఉద్యోగాలు కల్పించాలని , మెడికల్ బోర్డు పాత విధానంలో కొనసాగాలని , పర్క్స్‌పై ఇన్ కం టాక్స్ యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేసారు . యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని కార్మికులు ఆరోపించారు. సెంట్రల్, బ్రాంచ్ నాయకులు తమ సమస్యల పై వినతిపత్రాన్ని DGM పర్సనల్ కి అందజేశారు .దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020057
Total views : 92159

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.