ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానం…

Sri Rama Prana Pratishta invitation to spiritual gurus...

Advertisements

&NewLine;<p>అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి శ్రీశైలంలోని ఇద్దరి ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం వచ్చింది&period; ఇందులో ముందుగా శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీకి అలానే ఆయనతో పాటుగా క్షేత్రంలోని శ్రీదత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువైన శ్రీశివస్వామికి ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వాన పత్రిక అందింది&period; ఈ మేరకు శ్రీశైలంలోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు చేతుల మీదుగా చిత్రపటం&comma; అక్షింతలు అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్