Andhra Pradesh News

భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి

<p>కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు&period; శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి ఆర్&period;కె&period;రోజాకు ఆలయ అర్చకులు&comma;ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు&period; అనంతరం మంత్రి…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించకున్న మోదీ

<p>భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు&period; ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు&period; à°ˆ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్&comma; ఈవో&comma; అర్చకులు స్వాగతం పలికారు&period; ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ…

Read more

గుంటూరులో మహిళల మధ్య వివాదం..!

<p>గుంటూరు పట్టణం లో గాంధీ పార్కు సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది&period; ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు&period; ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక…

Read more

తుపాకీతో బెదిరింపులు ..ముగ్గురి అరెస్ట్

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం తురక పల్లి గ్రామానికి చెందిన జయకృష్ణారెడ్డి &comma;పి&period;ఎర్రగుడి గ్రామానికి చెందిన ప్రశాంత్ నాయుడులతో నంద్యాల జిల్లా ప్యాపిలి గ్రామానికి చెందిన తొండపాటి సుధాకర్ మంచి స్నేహితులు అయితే వీరి స్నేహంలో డబ్బు లావాదేవీల విషయంలో మనస్పర్థలు…

Read more

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం – సుబ్రహ్మణ్యం

<p>రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు&comma; విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు&period;<br &sol;>శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు&period; ఎకానమీ కార్పొరేట్…

Read more

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం – మోటార్ వాహనాలు అగ్నికి ఆహుతి

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి&period; సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా à°†…

Read more

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

<p>శివనామస్మరణతో మారుమోగుతున్న శివక్షేత్రాలు&period; ఈరోజు కార్తీక కార్తీక పౌర్ణమి కావడంతో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక విశిష్ట అభిషేకాలు&comma; పూజలు నిర్వహించారు&period; పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి లోని ఒకటైన శ్రీ ఉమా…

Read more

గోదావరి తీరంలో భక్తుల పుణ్యస్నానాలు..

<p>కార్తీక సోమవారం &comma; పౌర్ణమి కలిసి రావడంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు&period; తెల్లవారుజాము నుంచి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పట్టణంలోని వలందర్&comma; అమరేశ్వర రేవులు కిటకిటలాడుతున్నాయి&period; పవిత్ర…

Read more

శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాని మహోత్సవం..

<p>దక్షిణ కాశీ à°—à°¾ పిలువబడే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో ఘనంగా చొక్కాని మహోత్సవం నిర్వహించారు&period; ముందుగా అలంకార మండపం లో స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించి వేదమంత్రాల మంగళ వాయిద్యాల నడుమ వేదపండితులతో…

Read more

కోటప్పకొండ లో జ్వాలా తోరణం..

<p>ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు&period; రాత్రి నేత్రపర్వంగా జ్వాలాతోరణం జరిగింది&period; à°ˆ సందర్భంగా స్వామికి అఖండపూజ నిర్వహించారు&period; కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు&period; ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు&period; తెల్లవారు…

Read more