Andhra Pradesh News

వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..!

<p>గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ&comma; టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది&period; టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శించారు&period; à°ˆ నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్పందించారు&period; బోనస్ బకాయిలు అడగటానికి వచ్చిన…

Read more

30న టన్నెల్ ను ప్రారంభించనున్న సీఎం

<p>ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు&period; ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్&comma; గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల…

Read more

తిరుపతి అభివృద్దే మా ఆశయం – టీటీడీ చైర్మెన్

<p>తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని&comma; ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్&comma; తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు&period; తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్…

Read more

జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర – కూన రవికుమార్

<p>రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది‌&period; దళితులను &comma; బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది&period; జగన్ అరాచకాలు &comma; దోపిడీ&comma; అత్యాచారం ప్రశ్నిస్తే &comma; అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు&period; ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు…

Read more

27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు à°ˆ నెల 27à°¨ ఢిల్లీకి వెళుతున్నారు&period; సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరవుతారు&period; ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉంటారు&period; చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు&period;…

Read more

సిపిఎం అఖిలపక్ష సమావేశం డిమాండ్స్

<p>ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు&period; ఎకరానికి ఆహార పంటకు 50&comma;000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి&period; పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి&period;…

Read more

శ్రీశైలం కార్తిక పౌర్ణమి దీపారాధనలు

<p>కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది&period; ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు&period; గంగాధర మండపం&comma; ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో…

Read more

జూలకంటి బ్రహ్మారెడ్డి హౌస్ అరెస్ట్..

<p>మాచర్ల నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు తెలుగుదేశం జనసేన లకు చెందిన నిజ నిర్ధారణ కమిటీ ఆదివారం మాచర్లలో పర్యటించుచున్నారు&period; నిజ నిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని…

Read more

ఫిషింగ్ హార్బర్ ఘటన – బాధితులకు ఆర్థిక సాయం

<p>విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని టీడీపీ నిర్ణయించింది&period; à°ˆ మేరకు పూర్తిగా బోట్లు కోల్పోయిన వారికి రూ&period;లక్ష చొప్పున అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది&period; అంతేకాకుండా పాక్షికంగా…

Read more

గ్రామంలోకి భారీగా వరద నీరు..

<p> ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం లో ఇటీవల కురిసిన వర్షాలకు పెన్నా వరద నీరు గ్రామంలోకి భారీగా చేరుకుంది&period; గ్రామస్తులు చొరవ తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది&period; పల్లిపాలెం గ్రామంలోకి వస్తుండటంతో గ్రామస్దులు చొరవ తీసుకొని పెన్నాముఖ ద్వార కట్టను…

Read more