మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం – మోటార్ వాహనాలు అగ్నికి ఆహుతి

motor vehicle

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల స్థానిక మున్సిపాలిటీ కార్యక్రమానికి భాగంలో రిపేరుకు వచ్చి పక్కన పెట్టిన మోటార్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి&period; సిబ్బంది ఇటీవల కాలంలో పట్నంలో తొలగించిన ఫ్లెక్సీలను తగులు పెట్టేందుకు మంటలు వేయగా ఆ మంటల్లో రిపేరుకు వచ్చిన వాహనాలు తగలబడిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి&period; దీంతో మున్సిపాలిటీ ఆస్తులను సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బూడిద పాలు అవుతున్నాయని పట్టణంలోని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు&period; ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కార్యదర్శి&comma; సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.