రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్లో తొలిసారి ప్రసంగించారు. ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు …
Andhra Pradesh News
-
-
చంద్రబాబు రాకతో అమరావతికి మహర్దశ ఏర్పడిందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. రాజధానిని 16వ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేసే పనులను ఆయన పరిశీలించారు. రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే 21 వేల కోట్ల రూపాయల మేర …
-
విశాఖపట్టణంలో చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకుల అండదండలు చూసుకుని.. జీవీఎంసీ నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. రోడ్లపై ఇష్టారీతిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి… వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే …
-
వైఎస్ జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. తిరుమలలో తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టింది. ఆలయంలోని లడ్డూ పోటు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రాలను …
-
గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని …
-
మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. సివిల్ సప్లై గోడౌన్లో బియ్యం అవకతవకలు జరగడంతో పేర్ని …
-
వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఈసీ మహేశ్వర్ రెడ్డి నీటి పన్ను చెల్లించేందుకు తహసీల్దార్ …
- Andhra PradeshLatest NewsMain NewsPolitical
రాష్ట్రమే ఫస్ట్ … ప్రజలే ఫైనల్ ఆరు నెలల్లో అనేక అడుగులు వేశాం
ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం … ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నామన్నారు సీఎం చంద్రబాబునాయుడు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు …
-
సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సుమారు …
-
గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు. తాళాలు ఎవరో వేయలేదు.. స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు. కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది గడి పెట్టుకున్నారు. పది లక్షల మంది …