ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన ఏ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన గుగులోతు బాబ్ల కుటుంబసభ్యులను “నిజం గెలవాలి”(Nijam Gelavali) కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన –నారా భువనేశ్వరి. …
#ap #tdp
-
-
ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని ఇందుకు నిదర్శనం పుంగనూరులో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులే అని …
-
హైదరాబాద్(Hyderabad)ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ, తెలంగాణ(Telangana) ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్కుమార్ …
-
Anantapur District : రాష్ట్రంలో నిరంకుశ పాలన, విధ్వంసకర పాలన, రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కోరుకున్నాడని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గుమ్మగట్ట మండలం లో తాళ్లకేర గ్రామంలో మనకోసం మన శీనన్న అనే కార్యక్రమంలో …
- Andhra PradeshEast GodavariLatest NewsMain NewsPolitical
టీడీపీ జనసేన పొత్తులో టీడీపీ నాయకులు పరిస్థితి అగమ్యగోచరం..
టీడీపీ – జనసేన (TDP-Janasena): టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీడీపీ నాయకులు అవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ 49 వ డివిజన్ మాజి …
-
నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి టీడీపీ లోకి భారీ చేరికలు జరిగాయి. కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామం ఎస్సి కాలనీ చెందిన వైసీపీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో …
-
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, …
-
జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి కి భారీ జన సందోహం నడుమ, పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో …
-
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా …
-
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ …