Rangareddy

కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు

<p>బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం à°—à°¤ ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో à°† పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది&period; అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్&comma; ప్రధాన…

Read more

అక్రమాస్తుల కేసు.. శివ బాలకృష్ణ అరెస్ట్

<p>తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి à°¶à°¿à°µ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు&period; ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి&period; ఆయన గతంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ à°—à°¾…

Read more

ఊరూరా వైభవంగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు…

<p>రంగారెడ్డి జిల్లా&comma; చేవెళ్ల నియోజకవర్గం à°ˆ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు&period;…

Read more

భారీగా గంజాయి పట్టివేత..!

<p>రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది&period; అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు&period; ఆరు ట్రావెల్స్ బస్సుల్లో 30 కేజీల గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న10 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారని పోలీసులు…

Read more

చాక్లెట్లు తిని మత్తులో విద్యార్థులు వింత ప్రవర్తన

<p>రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది&period; షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తుంది&period; కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ…

Read more

డ్రీమ్ వ్యాలీ సమీపంలో కాలుతున్న మహిళ మృతదేహం…

<p>రంగారెడ్డి జిల్లా&comma; మొయినాబాద్ మండల కేంద్రంలోని బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలో డ్రీమ్ వ్యాలి సమీపంలోని గుర్తు తెలియని మహిళా కాలుతున్న మృతదేహాన్ని గమనించిన చుట్టూ ప్రక్కన వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు&period; వెంటనే మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ తన…

Read more

యువకుడి ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం

<p>అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది&period; రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది&period;<br &sol;>ఎస్సై మాహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు&period;&period; రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్…

Read more

సీసీ కెమెరాలను ప్రారంభించిన డీజీపీ…

<p>చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి&comma; అడిషనల్ డీసీపీ రష్మీ పేరు మాల్&comma; నార్సింగ్ ఎసిపి లక్ష్మి నారాయణ&comma; శంకర్ పల్లి సిఐ వినాయక్ రెడ్డి&comma;…

Read more

విద్యుత్ షాక్ తో ఒగ్గు కళాకారుడు మృతి

<p>రంగారెడ్డి జిల్లా&period;&period; చేవెళ్ల నియోజకవర్గంలో విద్యుత్ షాకుతో ఒగ్గు కళాకారుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోనే చందనవల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది&period; షాబాద్ ఎస్సై మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం&period;&period; మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి…

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఏసిపి మురళి కృష్ణ..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం లోని అజీజ్ నగర్&comma; షాబాద్ చౌరస్తా మరియు మోకీల ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ తెలిపారు&period; à°ˆ నేపథ్యంలో…

Read more