గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

dead body

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది&period; యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు&period; పోలీసులు మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు&period; ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే పెనుగొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..