గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

dead body

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెనుకొండ ఆర్టిఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది&period; యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు&period; పోలీసులు మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు&period; ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే పెనుగొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.