విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన బస్సు..

Aditya Engineering College Bus

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో&comma; తీవ్ర గాయాలు పాలైన బెండి&period;సాయి&lpar; 24 &rpar; అనే విద్యార్థి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి చెందిన బెండి ఉమామహేశ్వరి కొడుకు గా గుర్తించారు&period; మృతుడి తండ్రి తన చిన్నప్పుడే చనిపోవటం తో&comma; తన తల్లి చదివించి&comma; పెద్దచేసి అల్లారు ముద్దుగా పెంచుకుంది&period; కల్లెదురుగా కన్నకొడుకు చనిపోవటం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.