యువకుడు దారుణ హత్య..

Brutally Murder

Advertisements

&NewLine;<p>హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన మేకల యుగంధర్ అను వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన దుండగులు&period;&period; గతంలో కొన్ని పాత కక్షలను మనుసులో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు వెల్లడించారు&period; హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న దామెర SHO మల్లేశ్ హత్యకు పాత కక్షలె కారణమని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.